Tag: Telangana
-
మేడారం జాతరలో కనుమరుగవుతున్న ఎడ్ల బండ్ల ప్రయాణాలు
మేడారం జాతర … ఒకప్పుడు ఆదివాసీలు, జానపదులు, గ్రామీణులు పాల్గొనే జాతర. ఈ జాతరకు రెండు దశాబ్దాల క్రితం వరకూ పెద్ద సంఖ్యలో ఎడ్ల బండ్లలో వచ్చేవారు. మేడారం సమ్మక్క, సారలమ్మ లను దర్శించుకునేందుకు వచ్చే వారు ప్రధానంగా గ్రామాన గిరిజనులు, తమ ఎడ్ల బండ్లను జంపన్న వాగులోపారే నీటిని తాకడం ద్వారా మేడారం వచ్చేవారు. దీనివల్ల పవిత్ర జంపన్న వాగు జలాలను తాకడంద్వారా తమ గొడ్డు, గోదా లతోపాటు తాము కూడా ఆరోగ్యంగా ఉంటామనేది వారి…
-
భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ పి.వి. నరసింహారావు గారికి భారతరత్న
మా మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహా రావు గారిని దేశ అత్యున్నత పురస్కారం భారత్ రత్నతో సత్కరించడం తెలుగు వాళ్ళందరికీ మరీ ముఖ్యంగా తెలంగాణ వాళ్లకు పండుగ రోజు.. బహుముఖ ప్రజ్ఞాశాలి సంస్కరణలు సంస్కరణల పితామహుడు, సంకీర్ణ మైనార్టీ ప్రభుత్వాన్ని కూడా ఐదు సంవత్సరాలు విజయవంతంగా నడిపించిన తీరు అతని పాలన దక్షతకు నిదర్శనం… విశిష్ట పండితుడు మరియు రాజనీతిజ్ఞుడిగా, నరసింహా రావు గారు వివిధ సామర్థ్యాలలో భారతదేశానికి విస్తృతంగా సేవలు అందించారు. అతను ఆంధ్రప్రదేశ్…
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్ విడుదల
కేంద్ర ఎన్నికల సంఘం (EC) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్ను విడుదలచేసింది. ఈ నెల 10 వరకు నామినేషన్ల పత్రాలను (Nominations) స్వీకరిస్తారు. నామినేషన్లను ఆన్లైన్లో పూర్తిచేసి, దరఖాస్తును రిటర్నింగ్ అధికారికి భౌతికంగా సమర్పించాల్సి ఉంటుంది. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 10 నామినేషన్లకు చివరి తేదీ. నవంబర్ 13న నామినేషన్లను…
-
గగన వీధుల్లో ఎగిరిన గులాబీల జెండా
గగన వీధుల్లో ఎగిరిన గులాబీల జెండాతెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ జెండా పట్టుకుని ఎన్నారై సంతోష్ రోకండ్ల, స్కై డైవింగ్ చేశారు. సిరిసిల్లకు చెందిన సంతోష్ ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ నగరంలో నివాసం ఉంటున్నారు. రాష్ట్రమంతా మారుమోగుతున్న గులాబీల జెండలే రామక్క పాటతో స్కై డైవింగ్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
-
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు మళ్ళీ రద్దు – హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.