Tag: Telangana
-
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఢమాల్
ఇళ్ల అమ్మకాల్లో 42 శాతం డౌన్ హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు జూలై-సెప్టెంబర్ కాలంలో సుమారు 42 శాతం మేర తక్కువగా నమోదవుతాయని రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. ఇప్పటికే 12,082 యూనిట్ల విక్రయాలు ఉండొచ్చని, క్రితం ఏడాది ఇదే త్రైమాసిక కాలంలో విక్రయాలు 20,658 యూనిట్లుగా ఉన్నట్టు తన తాజా నివేదికలో పేర్కొంది.?
-
జపాన్ పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలక పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది. జపాన్కు చెందిన వ్యాపార దిగ్గజం మరుబెనీ (Marubeni Corporation) తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. 🔸 హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు మరుబెనీ సంసిద్ధమైంది. టోక్యోలో మరుబెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని కలిసి, ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు.…
-
సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో
సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో ఏప్రిల్ 12 ( హనుమాన్ జయంతి) న లోకమాత అహిల్యా బాయి 300 వ జయంతి సందర్భంగా TTC భవన్ లో జరిగిన కుటుంబ సమ్మేళనం అందరికీ స్ఫూర్తి నిచ్చింది. సాయంత్రం 6.30 లకు జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభం అయిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు హనుమాన్ చాలీసా, భజన, పద్య,శ్లోక పఠనం,తెలుగు మాసాలు, నక్షత్రాలు, సంవత్సరాల పేర్లు, భగవద్గీత శ్లోకాలను చదివి వినిపించారు.యోగ కార్యక్రమం, అహిల్యబాయి హోల్కర్…
-
త్రిబుల్ ఆర్ పనులను వేగవంతం చేయాలి : అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఫ్యూచర్ సిటీ వరకు హైదరాబాద్ మెట్రో సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారులతో మెట్రో విస్తరణపై సీఎం సమీక్షించారు. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని ఈ సందర్భంగా సీఎం అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు…
-
ఓదెల 2
తమన్నా ప్రధాన పాత్రధారణిగా నటించిన చిత్రం ‘ఓదెల 2’. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి ఇది సీక్వెల్. సంపత్ నంది సూపర్ విజన్లో అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్పై డి.మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 17న థియేటర్స్లో విడుదల కానుంది. ఈ…
-
లక్షకు చేరువలో బంగారం.. ఒక్కరోజే 6,250 పెరిగిన తులం ధర
దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీఐ ద్వారా జరిగే ఆన్లైన్ సేవలు (Digital transactions) దాదాపు గంట నుంచి నిలిచిపోయాయి. డౌన్డిటెక్టర్ (DownDetector) ప్రకారం.. ఇవాళ ఉదయం 11:26 గంటల ప్రాంతంలో యూపీఐ సేవల్లో సమస్య తలెత్తింది. 11:45 గంటల సమయానికి అది మరింత తీవ్రమైంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి సేవలు పనిచేయడం లేదు.…
-
వెంకయ్య నాయుడు ప్రసంగం సారాంశం
గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు.. వారు ఎవరో మీకే తెలుసు అంటూ సెటైర్లు వేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో అభివృద్ధి, సిద్ధాంతాలు, సమస్యలపై చర్చల కంటే నేతల భూతులు ఎక్కువయ్యాయి.. అసెంబ్లీలో బట్టలు చించుకుని కొట్టుకుని పరిస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంట్లో ఉండే అమ్మను, భార్యను తమ నేతలతో భూతులు తిట్టించి కోందరు రాక్షస ఆనందం పొందారన్న ఆయన.. నువ్వే నా.. మేం…
-
బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు
పాలకుర్తి నియోజకవర్గం నుంచి లక్షలాదిగా తరలివెళ్లి విజయవంతం చేద్దామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలకేంద్రంలోని సాయి గార్డెన్, జనగామ జిల్లా కొడకండ్ల మండలకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సభను విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. కేసీఆర్ చేసిన మంచి పనులే పార్టీకి శ్రీ రామరక్ష అని, ప్రజలు బీఆర్ఎస్ సర్కారునే మళ్లీ…
-
YUVA (యువ) అనే యూత్ ఆర్గనైజేషన్ ప్రారంభించిన ప్రవీణ్ రెడ్డి
స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా సామాజిక కార్యకర్త నరెడ్ల ప్రవీణ్ రెడ్డి ఈరోజు హుజురాబాద్ లో YUVA (యువ) అనే యూత్ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా హుజురాబాద్ డిపో క్రాస్ నుంచి హుజురాబాద్ పుర వీధులగుండా వివేకానంద విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వివేకానంద విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ ర్యాలీని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా…
-
భువనగిరి కాంగ్రెస్ పార్టీ సభలో ప్లెక్సీ వివాదం
భువనగిరి పట్టణంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశ ప్రధాన వేదిక ప్లెక్సీలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఫోటో లేకపోవడం పట్ల యాదాద్రి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. (flexi-controversy-in-bhuvanagiri-congress-party-meeting) ప్రభుత్వ విప్ హోదాలో ప్రోటోకాల్ కలిగిన ఉన్న బీసీ సామాజిక వర్గం నేతను అవమానించే రీతిలో అక్కడి నేతలు వ్యవహరించారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భువనగిరి పార్లమెంటులో ఒకవైపు…