Tag: Modi

  • ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు

    ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు

    పహల్గామ్​ దాడి అనంతరం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​ సిందూర్​ లో పాక్​ లోని పౌర సమాజానికి నష్టం వాటిల్లకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, కేవలం ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని డైరెక్టర్​ జనరల్​ మిలిటరీ ఆపరేషన్స్​ (డీజీఎంవో) లెఫ్ట్​ నెంట్​ జనరల్​ రాజీవ్​ ఘాయ్​ తెలిపారు. అదే సమయంలో పాక్​ సరిహద్దులోని భారత పౌరులను, దేవాలయాలను, ప్రార్థనాలయాలను టార్గెట్​ చేసుకుందని చెప్పారు. తాము యుద్ధనీతిని ప్రదర్శించామని, పాక్​ ఈ నీతిని విస్మరించిందన్నారు. దీంతో పాక్​ లోని…

  • బుల్లెట్​ పేలిస్తే.. బాంబు పేలుస్తాం

    బుల్లెట్​ పేలిస్తే.. బాంబు పేలుస్తాం

    పాక్​ వైపు నుంచి బుల్లెట్​ పేలితే (దూసుకొస్తే).. భారత్​ వైపు నుంచి బాంబు పేలుతుందని (దూసుకొస్తుందని) ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఉదయం నుంచి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని కళ్యాణ్​ మార్గ్​ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, ఐబీ, రా అధిపతులు  పాల్గొన్నారు.  జీరో టోలరెన్స్​ విధానంతోనే వ్యవహరిస్తాం..కాగా ప్రధానమంత్రి…

  • ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రధాని మోది

    ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రధాని మోది

    జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మంగళవారం రాత్రి జరిగిన దారుణ సంఘటన మధ్య ఆయన జెడ్డా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన మోడీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉగ్రవాద దాడిపై చర్చించడానికి ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్…

  • జమిలిపై నేడు పార్లమెంటరీ కమిటీ సమావేశం

    జమిలిపై నేడు పార్లమెంటరీ కమిటీ సమావేశం

    జమిలిపై మరో ఎత్తుగడ ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ మంగళవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. పార్లమెంటరీ కమిటీ త్వరలో వెబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెబ్‌సైట్ QR కోడ్ సౌకర్యంతో అందుబాటులో ఉంటుంది. వెబ్‌సైట్‌ను అన్ని భారతీయ భాషలలో అందుబాటులోకి తీసుకురావడానికి కమిటీ కృషి చేస్తోంది.

  • PM Modi: మోడీ సౌదీ అరేబియాకు బయలుదేరారు

    PM Modi: మోడీ సౌదీ అరేబియాకు బయలుదేరారు

    ప్రధాని మోదీ సౌదీ అరేబియాకు బయలుదేరారు. ఢిల్లీ నుంచి జెడ్డాకు బయలుదేరారు. సౌదీ అరేబియా ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోదీ సౌదీ అరేబియాకు వెళ్తున్నారు. ఆయన రెండు రోజుల పర్యటనలో ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు. గత దశాబ్ద కాలంగా భారత్‌తో సౌదీ అరేబియా సంబంధాలు బలంగా ఉన్నాయి. రెండు దేశాలు మరోసారి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నాయి. మోదీ భారతీయులతో కూడా సంభాషించనున్నారు.

  • చివరి నిమిషంలో ఎలోన్ మస్క్ భారత పర్యటన వాయిదా (Elon Musk postponed India’s trip at the last minute)

    చివరి నిమిషంలో ఎలోన్ మస్క్ భారత పర్యటన వాయిదా (Elon Musk postponed India’s trip at the last minute)

    అమెరికా సంస్థ టెస్లా(Tesla) వ్యవస్థాపకుడు మరియు సిఇఓ (CEO) ఎలోన్ మస్క్ (Elon Musk) యొక్క భారత పర్యటన వాయిదా పడింది. ఎలోన్ మస్క్ ఈ నెల అనగా ఏప్రిల్ 21 మరియు 22 తేదీలలో భారత పర్యటించాల్సి ఉంది. తన ఈ పర్యటనలో భారత ప్రధాని శ్రీ నరేద్ర మోదీ గారిని కలిసి, భారత దేశంలో టెస్లా పెట్టుబడుల విషయంలో చర్చలు జరగవలసి ఉండేది. చివరి నిమిషంలో ఎలోన్ మస్క్ తన భారత పర్యటనను పని…

  • 17 సీట్లివ్వండి కాంగ్రెస్ సర్కార్ సంగతి తేలుస్తం

    17 సీట్లివ్వండి కాంగ్రెస్ సర్కార్ సంగతి తేలుస్తం

    తెలంగాణలో 17 బీజేపీ ఎంపీలు గెలిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ సంగతి తేలుస్తామని ప్రధాని మోదీ అన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందని ఫైర్అయ్యారు. నాగర్కర్నూల్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. ‘ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించ కముందే మూడోసారి బీజేపీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నరు. తెలంగాణలోనూ ఈసారి బీజేపీ 400…

  • కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం

    కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం

    రేపు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు కొమురవెల్లి నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారు. నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు కొమరవెల్లి దేవాలయ అభివృద్ధి మరియు సందర్శనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఉదయం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి…

  • కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నాడు

    కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నాడు

    కెనడా ప్రధాని ట్రూడో తన సోషల్ మీడియా పోస్ట్‌లో “చట్టాన్ని సమర్థించడం మరియు గౌరవించడం యొక్క ప్రాముఖ్యతపై భారతదేశానికి ఉపన్యాసాలు” ఇవ్వడం ద్వారా మరోసారి వివాదాన్ని రేకెత్తించారు.