Tag: India
-
ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు
పహల్గామ్ దాడి అనంతరం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో పాక్ లోని పౌర సమాజానికి నష్టం వాటిల్లకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, కేవలం ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) లెఫ్ట్ నెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. అదే సమయంలో పాక్ సరిహద్దులోని భారత పౌరులను, దేవాలయాలను, ప్రార్థనాలయాలను టార్గెట్ చేసుకుందని చెప్పారు. తాము యుద్ధనీతిని ప్రదర్శించామని, పాక్ ఈ నీతిని విస్మరించిందన్నారు. దీంతో పాక్ లోని…
-
బుల్లెట్ పేలిస్తే.. బాంబు పేలుస్తాం
పాక్ వైపు నుంచి బుల్లెట్ పేలితే (దూసుకొస్తే).. భారత్ వైపు నుంచి బాంబు పేలుతుందని (దూసుకొస్తుందని) ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఉదయం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని కళ్యాణ్ మార్గ్ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఐబీ, రా అధిపతులు పాల్గొన్నారు. జీరో టోలరెన్స్ విధానంతోనే వ్యవహరిస్తాం..కాగా ప్రధానమంత్రి…
-
అసలేం జరిగింది ?
భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించారు? ఈ పరిణామాల చిక్కుముళ్లన్నీ ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పాక్ చేతులెత్తేసింది.. తలొగ్గింది.. చైనా డబుల్ గేమ్ కు అమెరికా చెక్ పెట్టింది. ఇంకా ఆలస్యం చేస్తే మట్టిలో కలిసిపోవడం ఖాయమని పాక్ గ్రహించింది. కాల్పుల విరమణ వెనుక కొన్ని గంటల్లోనే అనేక పరిణామాలు ఇప్పుడు తెరముందుకు వస్తున్నాయి. పొరబాటైనా.. అప్పుడే బ్రహ్మోస్ శక్తి ప్రపంచానికి తెలిసింది..పాక్ భారత సరిహద్దుల్లో తీవ్ర ఉల్లంఘనలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. పౌర…
-
టాటా హార్రియర్ ఎలక్ట్రిక్ వెహికల్(EV): 500 కి.మీ పరిధి & నాలుగు చక్రాల డ్రైవ్ (AWD) – భారతదేశంలో పేటెంట్
భారతదేశంలో టాటా హార్రియర్ EV కోసం టాటా మోటార్స్ భారతదేశంలో డిజైన్ పేటెంట్ పొందింది. ఈ SUV ఎలక్ట్రిక్ వాహనం 500 కిలోమీటర్ల వరకు పరిధిని కలిగి ఉంటుంది మరియు నాలుగు చక్రాల డ్రైవ్ (AWD) సామర్థ్యాలను కలిగి ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మార్కెట్ లీడర్గా ఉన్న టాటా మోటార్స్ ఆటోమొబైల్ దిగ్గజం, ఈ కొత్త మోడల్తో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనుంది. ఎలక్ట్రిక్ వెహికల్(EV) విభాగంలో టాటా మోట మోటార్స్ విస్తృతమైన…
-
చివరి నిమిషంలో ఎలోన్ మస్క్ భారత పర్యటన వాయిదా (Elon Musk postponed India’s trip at the last minute)
అమెరికా సంస్థ టెస్లా(Tesla) వ్యవస్థాపకుడు మరియు సిఇఓ (CEO) ఎలోన్ మస్క్ (Elon Musk) యొక్క భారత పర్యటన వాయిదా పడింది. ఎలోన్ మస్క్ ఈ నెల అనగా ఏప్రిల్ 21 మరియు 22 తేదీలలో భారత పర్యటించాల్సి ఉంది. తన ఈ పర్యటనలో భారత ప్రధాని శ్రీ నరేద్ర మోదీ గారిని కలిసి, భారత దేశంలో టెస్లా పెట్టుబడుల విషయంలో చర్చలు జరగవలసి ఉండేది. చివరి నిమిషంలో ఎలోన్ మస్క్ తన భారత పర్యటనను పని…
-
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షా సమావేశం
ఈనెల 21 వ తేదీ నుండి ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు తెలిపారు. మేడారం జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్. శాంతి కుమారి గారు మాట్లాడుతూ, జాతరకు ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని, జాతర…
-
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్పై నోరు పారేసుకున్నాడు
కెనడా ప్రధాని ట్రూడో తన సోషల్ మీడియా పోస్ట్లో “చట్టాన్ని సమర్థించడం మరియు గౌరవించడం యొక్క ప్రాముఖ్యతపై భారతదేశానికి ఉపన్యాసాలు” ఇవ్వడం ద్వారా మరోసారి వివాదాన్ని రేకెత్తించారు.