Tag: Congress
-
హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బృందం
ఏడు రోజుల జపాన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందానికి శంషాబాద్ విమానాశ్రయంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏప్రిల్ 16న సీఎం నేతృత్వంలోని అధికారుల బృందం జపాన్ పర్యటనకు వెళ్లింది. ఏడు రోజుల పాటు జపాన్లో పర్యటించిన అధికారులు వివిధ పరిశ్రమల యజమానులతో చర్చలు జరిపి తెలంగాణలో రూ.12,062 కోట్లు పెట్టుబడి…
-
ఎన్నికల కమిషన్ పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ నాయకుడు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల కమిషన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఎన్నికల కమిషన్ రాజీపడిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఆ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దీనికి ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్, బోస్టన్లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా, ఈసీపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్…
-
భువనగిరి కాంగ్రెస్ పార్టీ సభలో ప్లెక్సీ వివాదం
భువనగిరి పట్టణంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశ ప్రధాన వేదిక ప్లెక్సీలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఫోటో లేకపోవడం పట్ల యాదాద్రి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. (flexi-controversy-in-bhuvanagiri-congress-party-meeting) ప్రభుత్వ విప్ హోదాలో ప్రోటోకాల్ కలిగిన ఉన్న బీసీ సామాజిక వర్గం నేతను అవమానించే రీతిలో అక్కడి నేతలు వ్యవహరించారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భువనగిరి పార్లమెంటులో ఒకవైపు…
-
కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరకట్లేదు..
చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
-
మరో రెండు గ్యారంటీల అమలు
గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు.. 27 లేదా 29వ తేదీన ప్రారంభం.. గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.…