Tag: Bharath

  • బుల్లెట్​ పేలిస్తే.. బాంబు పేలుస్తాం

    బుల్లెట్​ పేలిస్తే.. బాంబు పేలుస్తాం

    పాక్​ వైపు నుంచి బుల్లెట్​ పేలితే (దూసుకొస్తే).. భారత్​ వైపు నుంచి బాంబు పేలుతుందని (దూసుకొస్తుందని) ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఉదయం నుంచి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని కళ్యాణ్​ మార్గ్​ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, ఐబీ, రా అధిపతులు  పాల్గొన్నారు.  జీరో టోలరెన్స్​ విధానంతోనే వ్యవహరిస్తాం..కాగా ప్రధానమంత్రి…