Tag: Bharath
-
బుల్లెట్ పేలిస్తే.. బాంబు పేలుస్తాం
పాక్ వైపు నుంచి బుల్లెట్ పేలితే (దూసుకొస్తే).. భారత్ వైపు నుంచి బాంబు పేలుతుందని (దూసుకొస్తుందని) ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఉదయం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని కళ్యాణ్ మార్గ్ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఐబీ, రా అధిపతులు పాల్గొన్నారు. జీరో టోలరెన్స్ విధానంతోనే వ్యవహరిస్తాం..కాగా ప్రధానమంత్రి…