Tag: Andhra Pradesh
-
హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బృందం
ఏడు రోజుల జపాన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందానికి శంషాబాద్ విమానాశ్రయంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏప్రిల్ 16న సీఎం నేతృత్వంలోని అధికారుల బృందం జపాన్ పర్యటనకు వెళ్లింది. ఏడు రోజుల పాటు జపాన్లో పర్యటించిన అధికారులు వివిధ పరిశ్రమల యజమానులతో చర్చలు జరిపి తెలంగాణలో రూ.12,062 కోట్లు పెట్టుబడి…
-
రేపు విడుదల కానున్న AP 10th Results
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి (10th Class) విద్యార్థులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇది. ప్రభుత్వ పరీక్షల శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి ప్రకారం, ఈ సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు రేపు ఉదయం అంటే ఏప్రిల్ 23, 2025న విడుదల అవుతాయి. తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రకటనలు ఇప్పుడు, ఈ సంవత్సరం 6.19 లక్షల మంది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు…
-
మీరు ఉత్తమ పౌరుడు కావాలనుకుంటే…!
జీవితం ఒక ప్రవాహం, అది వెనక్కి వెళ్ళదు. మీరు ఒక అడ్డంకి వేస్తే, అది మురికి వాసన వస్తుంది. సిగరెట్ ముందు వెలిగించి ఆరిపోయే అగ్గిపుల్లలకు వాటి శక్తి తెలియదు. మన అనుచరులు, మనమందరం కాదు. వేటగాడు జింక పాదముద్రలను చూస్తాడు. సింహం ముసలివాడైనప్పుడు, ఈ గోళ్లు మరియు కోరలు శాశ్వతం కాదని అతనికి తెలియదు. వృద్ధుల ముఖాల్లోని ముడతలను గమనించండి, అవి మీ భవిష్యత్తు రేఖలు. మీరు తెలివైనవారైతే, వారు మీ కోసం విషపూరితమైన పాత్రను…
-
ఈ సంవత్సరం ఉప ఎన్నికలు..
– సిద్ధంగా ఉండండి…– BRS శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపు– గులాబీ జెండా తెలంగాణకు రక్షణ కవచం, అంటున్నారు– BRS నవ తెలంగాణ బ్యూరోలో చాలా మంది చేరుతున్నారు– హైదరాబాద్ పార్టీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు
-
సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో
సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో ఏప్రిల్ 12 ( హనుమాన్ జయంతి) న లోకమాత అహిల్యా బాయి 300 వ జయంతి సందర్భంగా TTC భవన్ లో జరిగిన కుటుంబ సమ్మేళనం అందరికీ స్ఫూర్తి నిచ్చింది. సాయంత్రం 6.30 లకు జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభం అయిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు హనుమాన్ చాలీసా, భజన, పద్య,శ్లోక పఠనం,తెలుగు మాసాలు, నక్షత్రాలు, సంవత్సరాల పేర్లు, భగవద్గీత శ్లోకాలను చదివి వినిపించారు.యోగ కార్యక్రమం, అహిల్యబాయి హోల్కర్…
-
AP Inter Results to be released 12 April 2025
ANDHRAPRADESH Intermediate Result release on 12 April 2025
-
Hari Hara Veera Mallu Release Date Confirmed
హర హర విరమల్లు
-
తెలుగు ప్రజల హితమే నా అభిమతం – పాన్ ఇండియా రియల్ స్టార్ సోను సూద్
కోవిడ్ కష్టకాలంలో తన సేవా కార్యక్రమాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రీల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ హీరో అని దేశమంతా జై జైలు పలికిన సూపర్ స్టార్ సోనూసూద్ తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయడానికైనా రెడీగా ఉంటానన్నారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎంపీ రంజిత్…
-
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం
విశాఖ నుండి రాయగడ వెళ్తున్న రైలును, విశాఖ నుండి పలాసకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొనడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది.