Welcome to Telangana Voice News

  • ఎట్టకేలకు కల్వకుంట్ల కవిత అరెస్ట్

    ఎట్టకేలకు కల్వకుంట్ల కవిత అరెస్ట్

    లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేసింది. పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కూతురు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత గారి పేరు లిక్కర్ స్కామ్ లో చాలా సందర్భాలలో వినపడుతూ వస్తుంది. ఈరోజు పొద్దున్నుంచి ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారుల బృందంతో మరియు ఈడీ అధికారులతో కలిసి సోదాలు నిర్వహించారు. కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరింపు. నాలుగు టీమ్‌లుగా…

  • కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరకట్లేదు..

    కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరకట్లేదు..

    చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

  • తల్లిదండ్రులకు గమనిక.. ఈ ఆదివారమే పల్స్ పోలియో..

    తల్లిదండ్రులకు గమనిక.. ఈ ఆదివారమే పల్స్ పోలియో..

    ఆదివారం దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి 3న ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తారు. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ అధికారులు వేల సంఖ్యలో పోలియో బూత్ లు ఏర్పాటు చేశారు. ఇందులో మొబైల్ బూత్ లు కూడా ఉన్నాయి. ఇప్పటికే పోలియో వ్యాక్సిన అందించడానికి శిక్షణ కూడా ఇచ్చారు. 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులు…

  • 50 కోట్ల మందికి అకౌంట్ ఓపెన్ చేసిన బిడ్డ మోదీ : ఈటల రాజేందర్

    50 కోట్ల మందికి అకౌంట్ ఓపెన్ చేసిన బిడ్డ మోదీ : ఈటల రాజేందర్

    జనగాంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రసంగించిన ఈటల రాజేందర్.ఆయన మాట్లాడుతూ : ఇప్పుడు మహిళలు అన్నిటా ముందు ఉంటున్నారు.అంగన్ వాడీ ఆయా, అంగన్ వాడీ టీచర్, వడ్ల కొనుగోలు సెంటర్లు, ఆశ వర్కర్స్ ఇలా ఎక్కడ చూసినా ప్రజలకు సేవలు అందించడంలో మహిళలు ముందున్నారు.ఆ ఆడబిడ్డలకు చట్టాలు చేసే అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ, పార్లమెంట్ లలో 33 శాతం రిజర్వేషన్ కలిపించారు మన ప్రధాని నరేంద్ర మోదీ.మనరాష్ట్రంలో మూడవ వంతు మహిళలు అంటే 119 మందిలో…

  • నాయకుడు

    నాయకుడు

    ఏమైనా నాయకుడు .🔥ఓటమి ఎరుగడు..తలపెట్టిన పనిని ఆపే సమస్యే లేదు..ఒక లక్ష్యం అనుకుంటే శ్రద్ధగా ఓర్పుగా నేర్పుగా అదీ అయ్యేదాకా నిద్రపోడు..నీకు ఈ సారి ఓటు వేయకపోతే చరిత్ర,భావి తరాలు క్షమించవు ఏమో అనేంతలా భారత రాజకీయాలని ప్రభావితం చేసిన..చరిత్ర ఆశ్చర్యంగా చూసిన,చూస్తున్న దిగ్గజ నేత..The one and Only ModiNarendar Damodar das Modi

  • 600 ఎకరాల్లో ” వంతారా ” అడవి

    600 ఎకరాల్లో ” వంతారా ” అడవి

    అంబానీనా మజాకా.. 600 ఎకరాల్లో ‘వంతారా’ అడవి నిర్మించిన రిలయన్స్ ఫౌండేషన్.. భారత్‌లోని ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. ఈ ఫౌండేషన్ యజమానులైన అంబానీ కుటుంబం జంతువులపై తమ ప్రేమను చాటుకుంది.ఈ క్రమంలోనే సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రానికి ‘వంతారా’ అని నామకరణం చేసినట్లు తెలిపింది. వంతారాను గాయపడ్డ జంతువులను రక్షించడం,…

  • వృద్ధ దంపతులు ధైర్యం చేసి ట్రైన్ ని ఆపారు

    వృద్ధ దంపతులు ధైర్యం చేసి ట్రైన్ ని ఆపారు

    అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు చెన్నై – భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేసి భారీ ప్రమాదం నుండి కాపాడారు.

  • పవన్ కళ్యాణ్ గారిపై తన అభిమాని ఆవేదన

    పవన్ కళ్యాణ్ గారిపై తన అభిమాని ఆవేదన

    రాబోయే ఎన్నికల్లో జనసేన సీట్లపై అభిమాని ఆవేశం

  • బీమా సొమ్ము కోసం అమ్మమ్మను పాము కాటుతో హత్య చేసిన మనవడు

    బీమా సొమ్ము కోసం అమ్మమ్మను పాము కాటుతో హత్య చేసిన మనవడు

    ఈజి మనీ కోసం….మోసాలు చేసిన వారిని చూసాం..ఎన్నో ఎన్నొన్నో చూసాం…కానీ ఈ స్టోరీ చదివితే.. అర్ధం అయ్యిద్ది…మానవత విలువలు మంట గలిసాయి…అని బీమా సొమ్ము కోసం అమ్మమ్మను పాము కాటుతో హత్య చేసిన మనవడు పాములు పట్టే వ్యక్తికి రూ.30 వేలు సుఫారి ఇచ్చి దారుణానికి ఒడిగట్టిన మనవడు సహకరించిన బీమా ఏజెంట్.. మృతి కేసు దర్యాప్తులో బయటపడ్డ నిజాలు ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసిన షాకింగ్ ఘటన బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి తన అమ్మమ్మను పక్కా…

  • ఒక శకం ముగింసిన రోజు- హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

    ఒక శకం ముగింసిన రోజు- హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

    పరిచయం చివరి నిజాం, ఆధునిక హైదరాబాద్ వాస్తు శిల్పి, అలనాటి ప్రపంచ కుబెరుల్లో ఒకరు, 1937 సంవత్సరంలో నిజాంను టైమ్ పత్రిక ప్రపంచంలోని అత్యంత ధనవంతునిగా ప్రకటన. కానీ అంతిమ జీవితంలో నిరాడంబరం జీవితం గడిపిన ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII, అని బిరుదుతో పిలువబడిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి స్మృతి దినం ! ప్రపంచంలో అత్యంత ధనవంతులైన రాజుల్లో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్…

Got any book recommendations?