Welcome to Telangana Voice News
-
కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను తీహార్ జైల్లోనే అరెస్టు చేసిన CBI
ఢిల్లీ లిక్కర్ కేసులో పిడి ద్వారా అరెస్టు చేయబడిన పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత ఈరోజు CBI తిరిహార్ జైలులో అరెస్టు చేసింది. ఇప్పటికే అరెస్టు ద్వారా జైల్లో ఉన్న కవితను అదే కేసులో సిబిఐ విచారణ చేయనుంది. మార్చి 15 2024 నా డిక్కీ ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడి అరెస్టు చేసింది. ఈడీ తన విచారణ కొనసాగిస్తూ కవితను తీహార్ జైలుకి పంపడం జరిగింది. సిబిఐ కవితను బీహార్ జైలులోనే…
-
జార్ఖండ్ మరియు అస్సాంలో రైడ్స్ తర్వాత PLFI పునరుద్ధరణ కేసులో NIA ఒకరిని అరెస్టు చేసింది
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PLFI) పునరుజ్జీవన ప్రయత్నాలకు సంబంధించిన కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసింది, జార్ఖండ్ మరియు అస్సాం సంబంధిత రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో రెండు రాష్ట్రాలలో భారీ దాడులు జరిగాయి. జార్ఖండ్లోని రెండు, అస్సాంలోని రెండు చోట్ల స్థానిక పోలీసుల సహాయంతో NIA బృందాలు బుధవారం దాడులు, సోదాలు నిర్వహించాయి. జార్ఖండ్లోని ఖుంటి జిల్లాకు చెందిన బినోద్ ముండా @ సుఖ్వాను అరెస్టు చేయడం…
-
నెమిలెలో వెలుగుచూసిన జైనధర్మ తీర్థంకరుడు పార్శ్వనాథుని శిల్పం (Sculpture of Jain dharma Tirthankar Parswanath)
యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రానికి సమీపగ్రామం ‘నెమిల’ ప్రసిద్ధ చారిత్రక గ్రామం. ఈ గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేశ్ జైనధర్మానికి చెందిన 23వ జైనతీర్థంకరుడు పార్శ్వనాథుని (Jain Tirthankar Parshwanath) విగ్రహశకలాన్ని గుర్తించాడు. 22వ జైనతీర్థంకరుడైన ‘నేమినాథుని’ పేరుమీదుగానే వెలసిన గ్రామం నెమిల. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా జైన బసదులతో అలరారేదని కొలనుపాక, రఘునాథపురం, సైదాపురం, కొల్లూరు గ్రామాలలో లభించిన జైనతీర్థంకరుల శిల్పాలే సాక్ష్యాలు. నెమిలలో దొరికిన పార్శ్వనాథుని శిల్పంవల్ల…
-
తైవాన్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 7. 4 తీవ్రత.. సునామి హెచ్చరికలు జారీ (7.4 magnitude earthquake in Taiwan)
తైవాన్లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధావారం తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో రిక్టర్ స్కేల్లోపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.. తైవాన్లో హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్తీ, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. మియాకోజిమా ద్వీపంతో సహా…
-
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్పై మరో కేసులో ఉచ్చు బిగుస్తోంది
పంజాగుట్ట ఠాణా పరిధిలోని అప్పటి సీఏం క్యాంపు కార్యాలయం సమీపంలో రోడ్డుప్రమాదం కేసులో పరారీలో ఉన్న అతడిపై ఇప్పటికే లుకవుట్ సర్క్యులర్ జారీ అయిన సంగతి తెలిసిందే. మరో రోడ్డుప్రమాద ఘటనలో అతడి ప్రమేయముందనే అనుమానంతో పోలీసులు కేసును తిరగదోడుతున్నారు. జూబ్లీహిల్స్లో 2022న మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు తిరిగి ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దుర్గం చెరువు నుంచి…
-
ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్
ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23 వరకు కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులను ఆమెను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. రాత్రి ఢిల్లీ తరలించి శనివారం ఉదయం కోర్టులో హాజరుపర్చారు. కవితను 10 రోజుల కస్టడీ కావాలని ఈడీ అధికారులు కోరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న…
-
మే 13న ఏపీ, తెలంగాణ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు
AP, Telangana Lok Sabha and Assembly elections on May 13
-
17 సీట్లివ్వండి కాంగ్రెస్ సర్కార్ సంగతి తేలుస్తం
తెలంగాణలో 17 బీజేపీ ఎంపీలు గెలిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ సంగతి తేలుస్తామని ప్రధాని మోదీ అన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందని ఫైర్అయ్యారు. నాగర్కర్నూల్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. ‘ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించ కముందే మూడోసారి బీజేపీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నరు. తెలంగాణలోనూ ఈసారి బీజేపీ 400…
-
ఎట్టకేలకు కల్వకుంట్ల కవిత అరెస్ట్
లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేసింది. పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కూతురు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత గారి పేరు లిక్కర్ స్కామ్ లో చాలా సందర్భాలలో వినపడుతూ వస్తుంది. ఈరోజు పొద్దున్నుంచి ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారుల బృందంతో మరియు ఈడీ అధికారులతో కలిసి సోదాలు నిర్వహించారు. కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరింపు. నాలుగు టీమ్లుగా…
-
కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరకట్లేదు..
చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Got any book recommendations?