Welcome to Telangana Voice News
-

విజయనగరం రైలు ప్రమాదంలో 13కు చేరిన మృతుల సంఖ్య
విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం, కంటకాపల్లి వద్ద ఆగి ఉన్న విశాఖ నుండి పలాసకు వెళ్తున్న ప్యాసింజర్ రైలును వెనక నుండి విశాఖ నుండి రాయగడ వెళ్తున్న రైలు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. గాయపడిన వారు 50కి పైగా ఉన్నారు. ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుంది. కేంద్ర రైల్వే శాఖ…
-

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం
విశాఖ నుండి రాయగడ వెళ్తున్న రైలును, విశాఖ నుండి పలాసకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొనడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది.
-

ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ (IAF) 750 హమాస్ టెర్రరిస్ట్ సైనిక లక్ష్యాలపై దాడి
ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ రాత్రిపూట 750 హమాస్ భూగర్భ టెర్రర్ టన్నెల్స్, మిలిటరీ కాంపౌండ్లు మరియు పోస్ట్లు, మిలిటరీ కమాండ్ సెంటర్లుగా ఉపయోగించే సీనియర్ టెర్రరిస్టు కార్యకర్తల నివాసాలు, ఆయుధాల నిల్వ గిడ్డంగులు, కమ్యూనికేషన్ గదులు మరియు సీనియర్ టెర్రరిస్ట్ ఆపరేటివ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది.
-

భారతదేశపు నెంబర్ లెస్ క్రెడిట్ కార్డును ప్రారంభించిన యాక్సిస్ బ్యాంక్
దేశంలోనే మొట్టమొదటి నంబర్లెస్ క్రెడిట్ కార్డ్ను ప్రారంభించిన యాక్సిస్ బ్యాంక్, ఫిన్టెక్ స్టార్టప్ ఫైబ్. టెక్-అవగాహన ఉన్న జనరేషన్ కోసం కొత్త రకం క్రెడిట్ కార్డ్ను ప్రారంభించేందుకు బ్యాంక్ ఫిన్టెక్ స్టార్టప్ Fibe (గతంలో ఎర్లీ శాలరీ అని పిలిచేవారు)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
-

పఠాన్కోట్ ఉగ్రదాడి వెనుక సూత్రధారి షాహిద్ లతీఫ్ పాకిస్థాన్లో కాల్చివేయబడ్డాడు
భారత దేశ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన, పఠాన్కోట్ దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ బుధవారం పాకిస్తాన్లోని సియాల్కోట్లో గుర్తు తెలియని ముష్కరులచే కాల్చి చంపబడ్డాడు.
-

బడ్జెట్ లక్ష్యాలని మించిపోనున్న ప్రత్యక్ష పన్నుల వసూళ్ల అంచనా: CBDT చైర్మన్ నితిన్ గుప్తా
ప్రత్యక్ష పన్నుల వసూళ్ల బడ్జెట్ అంచనా 18.23 ట్రిలియన్లకు పైగా ఉంటుందని CBDT చైర్మన్ నితిన్ గుప్తా
-

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. మానసిక ఆరోగ్యానికి కొన్ని సూచనలు | Today is World Mental Health Day. Some tips for mental health
-

శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 2019 ఎన్నికల్లో ఆఫీడవిట్ ట్యాంపరింగ్ చేసారని, శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు నిమిత్తం హైకోర్టు విచారణలో భాగంగా అడ్వకేట్ కమీషన్ను నియమించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడ్వకేట్ కమీషన్ ముందు విచారణకు హాజరయ్యారు. అనంతరం అడ్వకేట్ కమిషన్ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఇప్పటికే…
-

తెలంగాణ బిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా ఎన్నిక వివాదంపై హైకోర్టు తీర్పు మంగళవారానికి వాయిదా
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్నగర్కు చెందిన రాఘవేంద్ర రాజు వేసిన హైకోర్టు పిటిషన్ పై తీర్పు మంగళవారానికి వాయిదా పడింది.
-

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్పై నోరు పారేసుకున్నాడు
కెనడా ప్రధాని ట్రూడో తన సోషల్ మీడియా పోస్ట్లో “చట్టాన్ని సమర్థించడం మరియు గౌరవించడం యొక్క ప్రాముఖ్యతపై భారతదేశానికి ఉపన్యాసాలు” ఇవ్వడం ద్వారా మరోసారి వివాదాన్ని రేకెత్తించారు.
Got any book recommendations?
