Welcome to Telangana Voice News
-

మేడిగడ్డ – ఒక తెగిన వీణ
ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధులు, వందలాది మీడియా ప్రతినిధులు, – ఎంతమంది ఉన్నప్పటికీ నిన్న మేడిగడ్డ సందర్శించినప్పుడు ఒక వంటరితనం ఫీలయ్యాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిల్లర్లను ఇతర పరిసరాలను మొత్తంగా బ్యారేజీని పరిశీలించి తర్వాత ప్రజా ప్రతినిధులకు, మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రెజెంటేషన్ వద్ద మాట్లాడారు. ఐనప్పటికే ఒకింత అలజడి, ఆందోళనగానే అనిపించింది. ఎదో శరీరంలోంచి తెగిపడ్డ భావన. చాలా ఏండ్ల క్రితం పోలీసు ఎన్కౌంటర్ లో మరణించిన నక్సలైట్ల శవాలను తెచ్చుకునేటప్పుడు, మార్చురీ…
-

కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం
రేపు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు కొమురవెల్లి నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారు. నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు కొమరవెల్లి దేవాలయ అభివృద్ధి మరియు సందర్శనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఉదయం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి…
-

భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ పి.వి. నరసింహారావు గారికి భారతరత్న
మా మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహా రావు గారిని దేశ అత్యున్నత పురస్కారం భారత్ రత్నతో సత్కరించడం తెలుగు వాళ్ళందరికీ మరీ ముఖ్యంగా తెలంగాణ వాళ్లకు పండుగ రోజు.. బహుముఖ ప్రజ్ఞాశాలి సంస్కరణలు సంస్కరణల పితామహుడు, సంకీర్ణ మైనార్టీ ప్రభుత్వాన్ని కూడా ఐదు సంవత్సరాలు విజయవంతంగా నడిపించిన తీరు అతని పాలన దక్షతకు నిదర్శనం… విశిష్ట పండితుడు మరియు రాజనీతిజ్ఞుడిగా, నరసింహా రావు గారు వివిధ సామర్థ్యాలలో భారతదేశానికి విస్తృతంగా సేవలు అందించారు. అతను ఆంధ్రప్రదేశ్…
-

జర్మనీ యొక్క హాంబర్గ్ విమానాశ్రయంలో బందీలు – డజనుకు పైగా విమానాలు దారి మళ్లింపు
జర్మనీ యొక్క హాంబర్గ్ విమానాశ్రయంలో రాత్రి 8 గంటల సమయంలో ఒక సాయుధుడు తన కారును భద్రతా ప్రాంతం గుండా టార్మాక్పైకి దూసుకెళ్ళి కనీసం ఇద్దరు వ్యక్తులు, ఒక చిన్నారితో సహా బందీలుగా ఉంచుకునాడు. Two people, including a child, held hostage at Germany’s Hamburg airport – more than a dozen flights diverted శనివారం సాయంత్రం హాంబర్గ్లో దిగాల్సిన 17 విమానాలను దారి మళ్లించారు. మరో 286 విమానాలు ఆదివారం…
-

నవంబర్ 19 తర్వాత సిక్కులు ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరింపులు
నిషేధిత సంస్థ సిక్క్ ఫర్ జస్టిస్ (SFJ) అధినేత, ఖలిస్తాన్ తీవ్రవాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాలకు అంతరాయం కలుగుతుందని, నవంబరు 19న ఇందిరాగాంధీ విమానాశ్రయాన్ని మూసివేస్తామని భారత ప్రభుత్వాన్ని బెదిరిస్తూ వీడియోని జారీ చేశాడు. వీడియోలో పన్నూన్ “ఎయిర్ ఇండియాలో ప్రయాణించకుండా ఉండమని మేము సిక్కు సమాజాన్ని కోరుతున్నాం. నవంబర్ 19న ప్రపంచవ్యాప్త దిగ్బంధనంలో భాగంగా, మేము ఎయిర్ ఇండియాను…
-

నేపాల్లో శుక్రవారం అర్దరాత్రి భారీ భూకంపం
నేపాల్(Nepal)లో భారీ భూకంపం(earthquake) సంభవించడంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం. 128 మృత్యువాత పడ్డారని అధికారులు ప్రకటించారు.మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గాయపడిన వాళ్ల సంఖ్యవేలల్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నేపాల్లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దేశ రాజధాని ఖాట్మాండుకు 400కి.మీల దూరంలో ఉన్న జజర్కోట్లో 11 మైళ్ల లోతులో భూకంప కేంద్రం…
-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్ విడుదల
కేంద్ర ఎన్నికల సంఘం (EC) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్ను విడుదలచేసింది. ఈ నెల 10 వరకు నామినేషన్ల పత్రాలను (Nominations) స్వీకరిస్తారు. నామినేషన్లను ఆన్లైన్లో పూర్తిచేసి, దరఖాస్తును రిటర్నింగ్ అధికారికి భౌతికంగా సమర్పించాల్సి ఉంటుంది. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 10 నామినేషన్లకు చివరి తేదీ. నవంబర్ 13న నామినేషన్లను…
-

గగన వీధుల్లో ఎగిరిన గులాబీల జెండా
గగన వీధుల్లో ఎగిరిన గులాబీల జెండాతెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ జెండా పట్టుకుని ఎన్నారై సంతోష్ రోకండ్ల, స్కై డైవింగ్ చేశారు. సిరిసిల్లకు చెందిన సంతోష్ ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ నగరంలో నివాసం ఉంటున్నారు. రాష్ట్రమంతా మారుమోగుతున్న గులాబీల జెండలే రామక్క పాటతో స్కై డైవింగ్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
-

వరల్డ్ కప్లో శ్రీలంక క్రికెట్ జట్టుపై భారత్ క్రికెట్ జట్టు సంచలన విజయం
302 పరుగుల తేడాతో శ్రీలంక క్రికెట్ జట్టుపై విజయం సాధించిన భారత్. శ్రీలంకను 55 పరుగులకే కట్టుదిట్టం చేసిన భారత బౌలర్లు.
Got any book recommendations?

