Welcome to Telangana Voice News

  • మేడారం మహాజాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో నాలుగు రోజుల పాటు స్థానిక సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్

    మేడారం మహాజాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో నాలుగు రోజుల పాటు స్థానిక సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్

    ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు మేడారం మహా జాతర నేపథ్యంలో నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించారు. ఈనెల 23న మేడారం సమ్మక్క సారలమ్మ స్టేట్ ఫెస్టివల్ గా నిర్ణయించడం జరిగిందందున జిల్లా మొత్తం సెలవు ప్రకటించారు.  ఈనెల 21, 22, 24న ఏజెన్సీ మండలాలకు లోకల్ హాలిడేస్ గా ప్రకటించారు.  ఈ నాలుగు రోజులపాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. అయితే 23 రోజు రోజున సెలవు రోజుగా ప్రకటించి…

  • మేడారం శ్రీ సమ్మక్క -సారలమ్మలను దర్శించుకున్న పొంగులేటి, సీతక్క

    మేడారం శ్రీ సమ్మక్క -సారలమ్మలను దర్శించుకున్న పొంగులేటి, సీతక్క

    పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి సీతక్కలు మేడారం శ్రీ సమ్మక్క -సారలమ్మలను వారు దర్శించుకున్నారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని సమాచార, రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్కలు అన్నారు. అనంతరం ఆదివాసీలు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ జాతరకు అంతర్జాతీయ ఖ్యాతి ఉందన్నారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ కొలువైన రాష్ట్రంగా ఉండడం మనందరికీ…

  • అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ దంపతులకు పుత్ర సంతానం

    అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ దంపతులకు పుత్ర సంతానం

    అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ తమ రెండవ బిడ్డను స్వాగతించారు. ఫిబ్రవరి 15 న తమకు పుత్ర సంతానం కలిగినట్టు ఈ జంట ప్రకటించారు. అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాలుడికి “అకా” అని పేరు పెట్టారని వెల్లడించారు. “ఎంతో ఆనందంతో మరియు హృదయపూరిత ప్రేమతో, ఫిబ్రవరి 15 న, మేము మా పసికందు ‘అకే’ మరియు వామికా యొక్క చిన్న సోదరుడిని ఈ ప్రపంచంలోకి స్వాగతించాము!” అని అనుష్క, విరాట్ ప్రకటించారు. “మా జీవితంలో ఈ…

  • తెలుగు ప్రజల హితమే నా అభిమతం – పాన్ ఇండియా రియల్ స్టార్ సోను సూద్

    తెలుగు ప్రజల హితమే నా అభిమతం – పాన్ ఇండియా రియల్ స్టార్ సోను సూద్

    కోవిడ్ కష్టకాలంలో తన సేవా కార్యక్రమాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రీల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ హీరో అని దేశమంతా జై జైలు పలికిన సూపర్ స్టార్ సోనూసూద్ తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయడానికైనా రెడీగా ఉంటానన్నారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎంపీ రంజిత్…

  • 563 పోస్టులతో టి.ఎస్.పి.ఎస్.సి. Group-1 నోటిఫికేషన్ విడుదల

    563 పోస్టులతో టి.ఎస్.పి.ఎస్.సి. Group-1 నోటిఫికేషన్ విడుదల

    తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. 563 ఉద్యోగాలతో Group-1 నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC). తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత చకోర పక్షుల ఎదురుచూసిన గ్రూప్-1 నోటిఫికేషన్ శుభ ఘడియలు రానే వచ్చాయి. మొత్తం రెండు మల్టీజన్లో కలిపి 563 ఉద్యోగాలతో భారీ ఎత్తున నోటిఫికేషన్ రావడం జరిగింది. డీఎస్పీ స్థాయి ఉద్యోగాలు 115 ఉండడం, గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ లేదు. నిరుద్యోగులారా ఇక పుస్తకం తెరిచే సమయం…

  • Group-1నోటిఫికేషన్ రద్దు చేసిన TSPSC

    Group-1నోటిఫికేషన్ రద్దు చేసిన TSPSC

    తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులు 11 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2022లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వంలో తొలి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే నాడు జరిగిన పేపర్ లీకేజీల సమస్య వల్ల తొలిసారి Group-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయడం జరిగింది. 11 జూన్ 2023న నిర్వహించిన రెండో సారి ప్రిలిమ్స్ పరీక్ష, OMR పరీక్ష పత్రాలలో లెక్కలో తేడాలు, అభ్యర్థుల నుండి వేలిముద్రలు తీసుకోకపోవడం లాంటి సంఘటనల ద్వారా…

  • మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షా సమావేశం

    మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షా సమావేశం

    ఈనెల 21 వ తేదీ నుండి ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు తెలిపారు. మేడారం జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్. శాంతి కుమారి గారు మాట్లాడుతూ, జాతరకు ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని, జాతర…

  • జిఎస్‌ఎల్‌వి-ఎఫ్14 రాకెట్ ద్వారా ఇన్సాట్-3డీఎస్(INSAT 3DS) వాతావరణ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో

    జిఎస్‌ఎల్‌వి-ఎఫ్14 రాకెట్ ద్వారా ఇన్సాట్-3డీఎస్(INSAT 3DS) వాతావరణ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో

    జిఎస్‌ఎల్‌వి-ఎఫ్14 రాకెట్ ద్వారా ఇన్సాట్-3డీఎస్(INSAT 3DS) వాతావరణ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో (ISRO) భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఈరోజు సాయంత్రం 5.35 గంటలకు శ్రీహరికోటాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జిఎస్‌ఎల్‌వి-ఎఫ్14 రాకెట్ ద్వారా ఇన్సాట్-3డీఎస్(INSAT 3DS) వాతావరణ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. 2,275 కిలోల బరువున్న ఇన్సాట్-3 డీఎస్(INSAT 3DS) జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగించిన 18.46 నిమిషాల తర్వాత ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.…

  • అక్రమంగా జనావాసాల మద్యం షాప్ వెంటనే తొలగించాలి-ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్

    అక్రమంగా జనావాసాల మద్యం షాప్ వెంటనే తొలగించాలి-ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్

    గుడికి, బడికి దూరంలో మద్యం షాపులు ఉండాలని నూతన మద్యం పాలసీలో ఉన్నప్పటికీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, బోడుప్పల్ నగర కార్పొరేషన్ పరిధిలో “సింధూర లిక్కర్ మార్ట్ వైన్స్” నిర్వాహకులు చట్టాలను చుట్టాలుగా మార్చుకుని స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీ కాలనీవాసులు, మహిళలు, విద్యార్థులు, పెద్ద ఎత్తున రోడ్డుపై ధర్నా నిర్వహించారు, ఈ ధర్నాలో ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ గారు మాట్లాడుతూ, సమాజంలో నేడు జరుగుతున్న అసాంఘిక చర్యలకు…

  • మేడారం జాతరలో కనుమరుగవుతున్న ఎడ్ల బండ్ల ప్రయాణాలు

    మేడారం జాతరలో కనుమరుగవుతున్న ఎడ్ల బండ్ల ప్రయాణాలు

    మేడారం జాతర … ఒకప్పుడు ఆదివాసీలు, జానపదులు, గ్రామీణులు పాల్గొనే జాతర. ఈ జాతరకు రెండు దశాబ్దాల క్రితం వరకూ పెద్ద సంఖ్యలో ఎడ్ల బండ్లలో వచ్చేవారు. మేడారం సమ్మక్క, సారలమ్మ లను దర్శించుకునేందుకు వచ్చే వారు ప్రధానంగా గ్రామాన గిరిజనులు, తమ ఎడ్ల బండ్లను జంపన్న వాగులోపారే నీటిని తాకడం ద్వారా మేడారం వచ్చేవారు. దీనివల్ల పవిత్ర జంపన్న వాగు జలాలను తాకడంద్వారా తమ గొడ్డు, గోదా లతోపాటు తాము కూడా ఆరోగ్యంగా ఉంటామనేది వారి…

Got any book recommendations?