Category: World News
-
కీరా తినండి.. చల్లబరచండి..!
కీరా తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మరియు వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరుస్తుంది. కీరాలో ఫైబర్, విటమిన్లు, పొటాషియం మరియు ఖనిజాలు ఉంటాయి, ఇవి హైడ్రేటెడ్ మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. కీరా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: కీరాలో 95% నీరు ఉంటుంది, ఇది వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి శరీరానికి నీటిని అందిస్తుంది. వేడి వాతావరణంలో కీరా తినడం శరీరానికి చల్లదనం మరియు హైడ్రేషన్ను అందిస్తుంది. కీరాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను…
-
AP Inter Results to be released 12 April 2025
ANDHRAPRADESH Intermediate Result release on 12 April 2025
-
కేవలం ఒక రాత్రిలోనే రైల్వే స్టేషన్ నిర్మాణం
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జపాన్లోని ఒక రైల్వే స్టేషన్ను 6 గంటల కన్నా తక్కువ సమయంలో 3D-ప్రింటెడ్ భాగాలను ఉపయోగించి నిర్మించారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. నిర్మాణ సంస్థ సెరెండిక్స్ రాత్రి చివరి రైలు బయలుదేరే సమయం నుంచి ఉదయం మొదటి రైలు రాక వరకు హట్సుషిమా రైల్వే స్టేషన్ను చకచకా నిర్మించింది. దాదాపు 530 మంది ప్రయాణీకులకు సేవలందించే ఈ స్టేషన్, గంటకు ఒకటి నుంచి 3 సార్లు రైళ్లు నడిచే ఒకే లైన్ను ఉపయోగిస్తుంది.…
-
తైవాన్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 7. 4 తీవ్రత.. సునామి హెచ్చరికలు జారీ (7.4 magnitude earthquake in Taiwan)
తైవాన్లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధావారం తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో రిక్టర్ స్కేల్లోపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.. తైవాన్లో హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్తీ, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. మియాకోజిమా ద్వీపంతో సహా…
-
అతడే ఓ యూనివర్శిటీ… ఫెదరర్!
పరిచయం ప్రపంచాన్ని జయించడమెలా? మనిషిని అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ నీడలా వెంటాడతున్న ‘ప్రశ్న’ ఇది. అలెగ్జాండర్ ది గ్రేట్, చెంఘిజ్ ఖాన్ లాంటి చక్రవర్తులు ‘ఖడ్గం’ చేతపట్టి ప్రపంచాన్ని జయించాలని బయలుదేరారు. గ్రేట్ బ్రిటన్, నాజీ జర్మనీ లాంటి దేశాలు ‘సైన్యం’ దన్నుతో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలని ప్రయత్నించాయి. ఎందరో తత్వవేత్తలు తమ ‘ఫిలాసఫీ’ ద్వారా ప్రపంచాన్ని ఏకం చేసే ప్రయత్నం చేశారు. మరెందరో శాస్త్రవేత్తలు తమ ‘ఆవిష్కరణల’ ద్వారా ప్రపంచాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు.…
-
జర్మనీ యొక్క హాంబర్గ్ విమానాశ్రయంలో బందీలు – డజనుకు పైగా విమానాలు దారి మళ్లింపు
జర్మనీ యొక్క హాంబర్గ్ విమానాశ్రయంలో రాత్రి 8 గంటల సమయంలో ఒక సాయుధుడు తన కారును భద్రతా ప్రాంతం గుండా టార్మాక్పైకి దూసుకెళ్ళి కనీసం ఇద్దరు వ్యక్తులు, ఒక చిన్నారితో సహా బందీలుగా ఉంచుకునాడు. Two people, including a child, held hostage at Germany’s Hamburg airport – more than a dozen flights diverted శనివారం సాయంత్రం హాంబర్గ్లో దిగాల్సిన 17 విమానాలను దారి మళ్లించారు. మరో 286 విమానాలు ఆదివారం…
-
నవంబర్ 19 తర్వాత సిక్కులు ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరింపులు
నిషేధిత సంస్థ సిక్క్ ఫర్ జస్టిస్ (SFJ) అధినేత, ఖలిస్తాన్ తీవ్రవాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాలకు అంతరాయం కలుగుతుందని, నవంబరు 19న ఇందిరాగాంధీ విమానాశ్రయాన్ని మూసివేస్తామని భారత ప్రభుత్వాన్ని బెదిరిస్తూ వీడియోని జారీ చేశాడు. వీడియోలో పన్నూన్ “ఎయిర్ ఇండియాలో ప్రయాణించకుండా ఉండమని మేము సిక్కు సమాజాన్ని కోరుతున్నాం. నవంబర్ 19న ప్రపంచవ్యాప్త దిగ్బంధనంలో భాగంగా, మేము ఎయిర్ ఇండియాను…
-
నేపాల్లో శుక్రవారం అర్దరాత్రి భారీ భూకంపం
నేపాల్(Nepal)లో భారీ భూకంపం(earthquake) సంభవించడంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం. 128 మృత్యువాత పడ్డారని అధికారులు ప్రకటించారు.మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గాయపడిన వాళ్ల సంఖ్యవేలల్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నేపాల్లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దేశ రాజధాని ఖాట్మాండుకు 400కి.మీల దూరంలో ఉన్న జజర్కోట్లో 11 మైళ్ల లోతులో భూకంప కేంద్రం…
-
ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ (IAF) 750 హమాస్ టెర్రరిస్ట్ సైనిక లక్ష్యాలపై దాడి
ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ రాత్రిపూట 750 హమాస్ భూగర్భ టెర్రర్ టన్నెల్స్, మిలిటరీ కాంపౌండ్లు మరియు పోస్ట్లు, మిలిటరీ కమాండ్ సెంటర్లుగా ఉపయోగించే సీనియర్ టెర్రరిస్టు కార్యకర్తల నివాసాలు, ఆయుధాల నిల్వ గిడ్డంగులు, కమ్యూనికేషన్ గదులు మరియు సీనియర్ టెర్రరిస్ట్ ఆపరేటివ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది.