Category: Other States News
-
జమ్మూ & కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకుల కోసం హెల్ప్ డెస్క్
భారత ప్రభుత్వం జమ్మూ & కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, జిల్లా పరిపాలన పర్యాటకులకు సాయం మరియు సమయానికి సమాచారాన్ని అందించేందుకు 24/7 పర్యాటక హెల్ప్ డెస్క్ స్థాపించింది. ఈ కార్యక్రమం ఈ సంక్షోభ సమయంలో అన్ని సందర్శకులకు భద్రత, సంక్షేమం మరియు శ్రేయస్సును నిర్ధారించడంలో సహాయపడుతుంది. అనంతనాగ్లోని కంట్రోల్ రూమ్ మరియు ఇతర హెల్ప్లైన్లు అత్యవసర పరిస్థితులు లేదా పర్యాటకుల ద్వారా వచ్చిన సాధారణ ప్రశ్నలను హ్యాండిల్ చేయడానికి 24/7 అందుబాటులో ఉన్నాయి. సహాయాన్ని…
-
రేపు విడుదల కానున్న AP 10th Results
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి (10th Class) విద్యార్థులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇది. ప్రభుత్వ పరీక్షల శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి ప్రకారం, ఈ సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు రేపు ఉదయం అంటే ఏప్రిల్ 23, 2025న విడుదల అవుతాయి. తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రకటనలు ఇప్పుడు, ఈ సంవత్సరం 6.19 లక్షల మంది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు…
-
వెంకయ్య నాయుడు ప్రసంగం సారాంశం
గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు.. వారు ఎవరో మీకే తెలుసు అంటూ సెటైర్లు వేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో అభివృద్ధి, సిద్ధాంతాలు, సమస్యలపై చర్చల కంటే నేతల భూతులు ఎక్కువయ్యాయి.. అసెంబ్లీలో బట్టలు చించుకుని కొట్టుకుని పరిస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంట్లో ఉండే అమ్మను, భార్యను తమ నేతలతో భూతులు తిట్టించి కోందరు రాక్షస ఆనందం పొందారన్న ఆయన.. నువ్వే నా.. మేం…
-
పవన్ కళ్యాణ్ గారిపై తన అభిమాని ఆవేదన
రాబోయే ఎన్నికల్లో జనసేన సీట్లపై అభిమాని ఆవేశం
-
బీమా సొమ్ము కోసం అమ్మమ్మను పాము కాటుతో హత్య చేసిన మనవడు
ఈజి మనీ కోసం….మోసాలు చేసిన వారిని చూసాం..ఎన్నో ఎన్నొన్నో చూసాం…కానీ ఈ స్టోరీ చదివితే.. అర్ధం అయ్యిద్ది…మానవత విలువలు మంట గలిసాయి…అని బీమా సొమ్ము కోసం అమ్మమ్మను పాము కాటుతో హత్య చేసిన మనవడు పాములు పట్టే వ్యక్తికి రూ.30 వేలు సుఫారి ఇచ్చి దారుణానికి ఒడిగట్టిన మనవడు సహకరించిన బీమా ఏజెంట్.. మృతి కేసు దర్యాప్తులో బయటపడ్డ నిజాలు ఛత్తీస్గఢ్లో వెలుగుచూసిన షాకింగ్ ఘటన బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి తన అమ్మమ్మను పక్కా…
-
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం
విశాఖ నుండి రాయగడ వెళ్తున్న రైలును, విశాఖ నుండి పలాసకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొనడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది.
-
పఠాన్కోట్ ఉగ్రదాడి వెనుక సూత్రధారి షాహిద్ లతీఫ్ పాకిస్థాన్లో కాల్చివేయబడ్డాడు
భారత దేశ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన, పఠాన్కోట్ దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ బుధవారం పాకిస్తాన్లోని సియాల్కోట్లో గుర్తు తెలియని ముష్కరులచే కాల్చి చంపబడ్డాడు.
-
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు మళ్ళీ రద్దు – హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.