Category: Districts
-
రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు .!
రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు కల్పించని ప్రభుత్వం పై డిమాండ్ బిఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోటఆగయ్య ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం రైతులకు ధాన్యం కొనుగోలులో కనీస అవసరాలు తీర్చలేకుండా పోయిందని, ఐకెపి సెంటర్లో గానీ, ధాన్యం కొనుగోలు కేంద్రంలోని కనీస అవసరాలు లేకుండా పోయిందని, నేడున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల…
-
20 ఏళ్లు నిండిన మహిళలకు తీపి వార్త
మహిళల ఆర్థికాభివృద్ధికి, స్వావలంబనకు బలమైన మార్గాన్ని సుగమం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో, పూర్తిగా మహిళలే నిర్వహించే పెట్రోల్ బంకులను రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును మహిళా శక్తి పథకం కింద చేపట్టనున్నారు మరియు పెట్రోల్ బంకులను మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. దీని కోసం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)తో 20 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రతి స్టేషన్…
-
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఢమాల్
ఇళ్ల అమ్మకాల్లో 42 శాతం డౌన్ హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు జూలై-సెప్టెంబర్ కాలంలో సుమారు 42 శాతం మేర తక్కువగా నమోదవుతాయని రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. ఇప్పటికే 12,082 యూనిట్ల విక్రయాలు ఉండొచ్చని, క్రితం ఏడాది ఇదే త్రైమాసిక కాలంలో విక్రయాలు 20,658 యూనిట్లుగా ఉన్నట్టు తన తాజా నివేదికలో పేర్కొంది.?
-
YUVA (యువ) అనే యూత్ ఆర్గనైజేషన్ ప్రారంభించిన ప్రవీణ్ రెడ్డి
స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా సామాజిక కార్యకర్త నరెడ్ల ప్రవీణ్ రెడ్డి ఈరోజు హుజురాబాద్ లో YUVA (యువ) అనే యూత్ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా హుజురాబాద్ డిపో క్రాస్ నుంచి హుజురాబాద్ పుర వీధులగుండా వివేకానంద విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వివేకానంద విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ ర్యాలీని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా…
-
భువనగిరి కాంగ్రెస్ పార్టీ సభలో ప్లెక్సీ వివాదం
భువనగిరి పట్టణంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశ ప్రధాన వేదిక ప్లెక్సీలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఫోటో లేకపోవడం పట్ల యాదాద్రి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. (flexi-controversy-in-bhuvanagiri-congress-party-meeting) ప్రభుత్వ విప్ హోదాలో ప్రోటోకాల్ కలిగిన ఉన్న బీసీ సామాజిక వర్గం నేతను అవమానించే రీతిలో అక్కడి నేతలు వ్యవహరించారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భువనగిరి పార్లమెంటులో ఒకవైపు…
-
నెమిలెలో వెలుగుచూసిన జైనధర్మ తీర్థంకరుడు పార్శ్వనాథుని శిల్పం (Sculpture of Jain dharma Tirthankar Parswanath)
యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రానికి సమీపగ్రామం ‘నెమిల’ ప్రసిద్ధ చారిత్రక గ్రామం. ఈ గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేశ్ జైనధర్మానికి చెందిన 23వ జైనతీర్థంకరుడు పార్శ్వనాథుని (Jain Tirthankar Parshwanath) విగ్రహశకలాన్ని గుర్తించాడు. 22వ జైనతీర్థంకరుడైన ‘నేమినాథుని’ పేరుమీదుగానే వెలసిన గ్రామం నెమిల. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా జైన బసదులతో అలరారేదని కొలనుపాక, రఘునాథపురం, సైదాపురం, కొల్లూరు గ్రామాలలో లభించిన జైనతీర్థంకరుల శిల్పాలే సాక్ష్యాలు. నెమిలలో దొరికిన పార్శ్వనాథుని శిల్పంవల్ల…
-
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్పై మరో కేసులో ఉచ్చు బిగుస్తోంది
పంజాగుట్ట ఠాణా పరిధిలోని అప్పటి సీఏం క్యాంపు కార్యాలయం సమీపంలో రోడ్డుప్రమాదం కేసులో పరారీలో ఉన్న అతడిపై ఇప్పటికే లుకవుట్ సర్క్యులర్ జారీ అయిన సంగతి తెలిసిందే. మరో రోడ్డుప్రమాద ఘటనలో అతడి ప్రమేయముందనే అనుమానంతో పోలీసులు కేసును తిరగదోడుతున్నారు. జూబ్లీహిల్స్లో 2022న మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు తిరిగి ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దుర్గం చెరువు నుంచి…
-
ఎట్టకేలకు కల్వకుంట్ల కవిత అరెస్ట్
లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేసింది. పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కూతురు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత గారి పేరు లిక్కర్ స్కామ్ లో చాలా సందర్భాలలో వినపడుతూ వస్తుంది. ఈరోజు పొద్దున్నుంచి ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారుల బృందంతో మరియు ఈడీ అధికారులతో కలిసి సోదాలు నిర్వహించారు. కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరింపు. నాలుగు టీమ్లుగా…
-
ఒక శకం ముగింసిన రోజు- హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
పరిచయం చివరి నిజాం, ఆధునిక హైదరాబాద్ వాస్తు శిల్పి, అలనాటి ప్రపంచ కుబెరుల్లో ఒకరు, 1937 సంవత్సరంలో నిజాంను టైమ్ పత్రిక ప్రపంచంలోని అత్యంత ధనవంతునిగా ప్రకటన. కానీ అంతిమ జీవితంలో నిరాడంబరం జీవితం గడిపిన ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII, అని బిరుదుతో పిలువబడిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి స్మృతి దినం ! ప్రపంచంలో అత్యంత ధనవంతులైన రాజుల్లో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్…
-
జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా అద్దంకి దయాకరా..!
జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా అద్దంకి దయాకరా! , అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.. రాజకీయ విశ్లేషణలు,అత్యంత (అనధికార )విశ్వసనీయ సమాచారం మేరక ఇలా…ఇటీవల పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ పర్యటన సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్దిగా AICC నాయకులు వంశీచందర్ రెడ్డి గారి పేరు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి నిలిపే అభ్యర్థుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.…